క్రీడాకారులకు భోజన సదుపాయం

byసూర్య | Wed, Sep 25, 2024, 02:49 PM

జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఎస్జిఎఫ్ క్రీడలలో పాల్గొనే క్రీడాకారులకు బోజన సదుపాయం కార్యక్రమం బుధవారం జగిత్యాల క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ అడ్లురీ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ తో కలిసి పాల్గొని క్రీడాకారులకు భోజనం వడ్డించారు. వారి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి లక్ష్మణ్ ఉన్నారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM