ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి

byసూర్య | Wed, Sep 25, 2024, 02:24 PM

వేములవాడ రాజన్న ఆలయ జాతర గ్రౌండ్లో ఆలయ స్థలాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిని ఈవో వినోద్ రెడ్డి గుర్తించి యాత్రికులకు అసౌకర్యాని కల్పిస్తున్న వారిని ఆలయ సిబ్బందితో కలిసి ఆక్రమణలు తొలగించారు. వారి వెంట ఈ ఈ రాజేష్, డిఈ మహిపాల్ రెడ్డి, ఏఈఓ శ్రవణ్ విజయ్, పర్యవేక్షకులు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్పీఎఫ్ సిబ్బంది ఉన్నారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM