షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం

byసూర్య | Wed, Sep 25, 2024, 02:25 PM

ఒక ప్రణాళిక బద్ధంగా హిందూ ధర్మాన్ని కించపరిచి, భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి కుట్ర జరిగిందని విశ్వహిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రముఖ్ బండారు రమేశ్ మండి పడ్డారు. తిరుమల లడ్డూను అపవిత్రం చేయడాన్ని నిరసిస్తూ బుధవారం విశ్వహిందూ పరిషత్ (విహెచ్ పి) ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణంలో భారీ ర్యాలీతో పాటు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.


Latest News
 

బాన్సువాడలో ఖోఖో క్రీడాకారుల ఎంపిక Wed, Sep 25, 2024, 04:17 PM
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు : కేటీఆర్ Wed, Sep 25, 2024, 04:02 PM
ఎల్బీనగర్‌ జోన్‌లో కమిషనర్‌ ఆకస్మిక పర్యటన Wed, Sep 25, 2024, 03:57 PM
శాసనమండలి చైర్మన్ ను కలిసిన లక్ష్మీకాంత్ Wed, Sep 25, 2024, 03:49 PM
బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా Wed, Sep 25, 2024, 03:43 PM