వచ్చే నెలలో సింగరేణి కార్మికులకు లాభాల బోనస్: సీఎండీ

byసూర్య | Wed, Sep 25, 2024, 12:46 PM

సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన 33శాతం లాభాల వాటా బోనస్ ను వచ్చే నెల 9వ తేదీన చెల్లించేందుకు యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిపై సింగరేణి సంస్థ సీఎండీ బలరామ్ సంస్థ డైరెక్టర్లు, అన్ని ఏరియాల జీఎంలు, కార్పోరేట్ జీఎంలతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి.
ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో సాధించిన నికర లాభాలలో 33శాతం లాభాల వాటా బోనస్ ప్రకటించిన విషయం తెలిసిందే.


Latest News
 

క్రీడాకారులకు భోజన సదుపాయం Wed, Sep 25, 2024, 02:49 PM
రెండు రోజుల్లో రైతులకు పరిహారం: మంత్రి తుమ్మల Wed, Sep 25, 2024, 02:29 PM
నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Sep 25, 2024, 02:26 PM
షాద్ నగర్ లో ఏపీ మాజీ సీఎం దిష్టిబొమ్మ దగ్ధం Wed, Sep 25, 2024, 02:25 PM
ఆక్రమణలు తొలగిస్తున్న రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి Wed, Sep 25, 2024, 02:24 PM