2024 జిమ్నాస్టిక్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎంపీ

byసూర్య | Sat, Jul 27, 2024, 03:37 PM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కొల్లూరులో 2024 జిమ్నాస్టిక్ టోర్నమెంట్ను మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి క్రీడాకారులు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఆయన వెంట నిర్వాహకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నిర్వాహకులు తదితరులు ఉన్నారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM