మంచినీటి సమస్యను పరిష్కరించాలని వినతి

byసూర్య | Sat, Jul 27, 2024, 03:35 PM

సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి పరిధిలోని 11, 12 వార్డుల్లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో మిషన్ భగీరథ ఎస్ ఈ రఘువీర్ కు శనివారం వినతిపత్రం సమర్పించారు. అధ్యక్షుడు శ్రీధర్ మాట్లాడుతూ వారం రోజులుగా మంచినీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్, పాండురంగం పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM