byసూర్య | Thu, Jul 11, 2024, 03:34 PM
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని బనిగండ్లపాడు గ్రామంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ కమిటీ విద్యార్థులు గురువారం కళాశాల ప్రాంగణంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో కలిసి కళాశాల ప్రాంగణంలో వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను నాటారు.