ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అవగాహన ర్యాలీ

byసూర్య | Thu, Jul 11, 2024, 02:28 PM

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురస్కరించుకొని గురువారం నారాయణపేట పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆర్డీవో కార్యాలయం వద్ద జిల్లా వైద్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. వీరసావర్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. సౌభాగ్యలక్ష్మి మాట్లాడుతూ. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో భారతదేశం రెండవ స్థానంలో ఉందని, జనాభాకు తగ్గ వనరులు లేవన్నారు. జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM