మంత్రి కోమటిరెడ్డి వేంకట్ రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 11, 2024, 12:00 PM

హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర రోడ్డు, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పలు అభివృద్ది పనులపై వారికి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 03:00 PM
నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 02:58 PM
జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 02:58 PM
మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు Sat, Oct 26, 2024, 02:56 PM
రైతు భూమిలో బ్యాంకర్ల ఫ్లెక్సీ కలకలం Sat, Oct 26, 2024, 02:54 PM