పర్యావరణ పరిరక్షణలో బాగస్వామ్యులు కావాలి: ఎమ్మెల్యే

byసూర్య | Thu, Jul 11, 2024, 11:58 AM

పర్యావరణ పరిరక్షణలో ప్రతిఒక్కరూ బాగస్వామ్యులు కావాలని ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని ఎన్ఆర్ వెంచర్ పార్కు స్థలంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మున్సిపల్ చైర్పర్సన్ కప్పరి స్రవంతి, వైస్ చైరప ర్సన్ మంగతో కలిసి మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్క బతికించే బాధ్యత ఈ మున్సిపల్ కమిష నర్, సిబ్బందిపై ఉందన్నారు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM