నిర్మల రెడ్డి ప్రమాణ స్వీకరణకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Thu, Jul 11, 2024, 11:56 AM

టీజీఐఐసి చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న నిర్మల రెడ్డి కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణం నుంచి కాంగ్రెస్ నాయకులు గురువారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. 33 వ వార్డు కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు వాహనాల్లో వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరుణాక, ర్ తదితరులు ఉన్నారు.


Latest News
 

తండ్రి కొట్టాడ‌ని 8వ త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ Sat, Oct 26, 2024, 10:57 AM
నేడు, రేపు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రద్దు Sat, Oct 26, 2024, 10:13 AM
కొత్తగా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.81 వేల జీతం.. అయినా విధుల్లో చేరట్లేదు Fri, Oct 25, 2024, 10:44 PM
తెలంగాణకు 'దానా' తుపాను ముప్పు.. ఈ జిల్లాల్లో వర్షాలు, హెచ్చరికలు జారీ Fri, Oct 25, 2024, 10:40 PM
చీర కొంగులో చిట్టీలు.. గ్రూప్ 1 మెయిన్స్‌‌లో కాపీ కొడుతూ పట్టుబడ్డ టీచర్ Fri, Oct 25, 2024, 10:34 PM