byసూర్య | Thu, Jul 11, 2024, 11:56 AM
టీజీఐఐసి చైర్మన్ గా ప్రమాణస్వీకారం చేస్తున్న నిర్మల రెడ్డి కార్యక్రమానికి సంగారెడ్డి పట్టణం నుంచి కాంగ్రెస్ నాయకులు గురువారం భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. 33 వ వార్డు కౌన్సిలర్ నాగరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలు వాహనాల్లో వెళ్లారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కరుణాక, ర్ తదితరులు ఉన్నారు.