భూ సదస్సును విజయవంతం చేయాలి

byసూర్య | Tue, Jun 25, 2024, 03:26 PM

నారాయణపేట పట్టణంలో రేపు అనగా బుధవారం ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో జరిగే భూ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలప్ప, గోపాల్ అన్నారు. మంగళవారం మరికల్ మండల కేంద్రంలోని 449 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూములు సాగు చేస్తున్న రైతులతో మాట్లాడారు. సమస్యను అడిగి తెలుసుకున్నారు. భూ సదస్సులో పాల్గొని సమస్యలు సభ దృష్టికి తేవాలని అన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM