రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్.. పాల్గొన్న జి. చిన్నారెడ్డి

byసూర్య | Tue, Jun 25, 2024, 03:29 PM

సచివాలయ కార్యాలయం మంగళవారం నిర్వహించిన రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి రఘునాథరావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు. రైతుల నుంచి రైతు భరోసా అంశంపై అభిప్రాయాలను స్వీకరించారు. వ్యవసాయ చేస్తున్న రైతులకు, పది ఎకరాలకు మించకుండా ప్రతి ఒక్కరికీ రైతు భరోసా ఇవ్వాలని సూచించారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు భరోసా ఇవ్వకూడదన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM