కరెంట్ షాక్ తో ఓ మహిళ మృతి

byసూర్య | Mon, Jun 24, 2024, 09:32 AM

రామడుగు మండలం వెదిర గ్రా మానికి చెందిన బైరగోని వరమ్మ అనే మహిళ కరెంట్ షాక్ తో ఆదివారం మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బైరగోని వరమ్మ తన ఇంటి వద్ద ఒక చెట్టు కొమ్మను కొట్టేసే ప్రయత్నం చేయగా కరెంట్ స్తంభం వైర్ నుండి తన ఇంటికి కనెక్షన్ తీసుకున్న సర్వీస్ వైరు చెడిపోయి ఉన్నందున గమ నించకపోగా వైరు తీసే ప్రయత్నంలో కరెంట్ షాక్ తలిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM