శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నివాళులు

byసూర్య | Mon, Jun 24, 2024, 09:29 AM

జన్ సంఘ్ పార్టీ వ్యవస్థాపకులు, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పుణ్యతిథి సందర్భంగా నాచారం డివిజన్ పరిధిలో జరిగిన కార్యక్రమంలో మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి పోతగాని గోపాల్ గౌడ్ పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోపాల్ గౌడ్ మాట్లాడుతూ. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్టికల్ 370 డి రద్దు చేశారని గుర్తు చేశారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని గోపాల్ గౌడ్ పేర్కొన్నారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM