13 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

byసూర్య | Mon, Jun 24, 2024, 09:27 AM

సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 13 మంది జూదరులను ఆదివారం సత్తుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 21, 500 నగదుతో పాటు మూడు బైక్ లు, నాలుగు సెల్ ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కిరణ్ తెలిపారు. జూదాల వల్ల సులభంగా డబ్బులు సంపాదించాలని ఆశపడి భారీగా నష్టపోతున్నారన్నారని, ఎక్కడైనా పేకాట అడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM