byసూర్య | Mon, Jun 24, 2024, 09:26 AM
ఏడుపాయల దుర్గాభవాని అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను చేశారు. అనంతరం మహా మంగళహారతి, నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు.