ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

byసూర్య | Wed, Jun 19, 2024, 05:25 PM

నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని వార్తలను ఖండించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నందు పటేల్, నారా గౌడ్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

మ్యాన్ హోళ్ళ క్లీనింగ్ కోసం మళ్ళీ పాత పద్ధతే Sun, Oct 27, 2024, 08:52 PM
డిప్యూటీ సీఎం సతీమణిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు Sun, Oct 27, 2024, 08:51 PM
మానవత్వం చాటుకున్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే Sun, Oct 27, 2024, 08:47 PM
మాజీ ముఖ్యమంత్రి దంపతులకు వివాహ పత్రిక అందజేత Sun, Oct 27, 2024, 08:45 PM
బీర్పూర్: ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం Sun, Oct 27, 2024, 08:44 PM