విహారయాత్రలో విషాదం.. ఒకరు మృతి

byసూర్య | Wed, Jun 19, 2024, 04:34 PM

విహారయాత్ర ఓ యువకుని కుటుంబంలో విషాదం మిగిల్చింది. పోలీసుల వివరాల ప్రకారం. వనపర్తి జిల్లా పానగల్ చెందిన ఏడుగురు యువకులు స్నేహితులతో కలిసి మంగళవారం జూరాల సందర్శనకు వెళ్లారు. యాత్ర ముగించుకుని మట్టి రోడ్డుపై వస్తుండగా మూలమల్ల గ్రామం వద్ద కారు బోల్తాపడింది. ఈ ఘటనలో రోహన్ అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఆరుగురికి గాయాలైయాయని పోలీసులు తెలిపారు.


Latest News
 

బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్! Sat, Oct 26, 2024, 03:02 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 03:00 PM
నూతన హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే Sat, Oct 26, 2024, 02:58 PM
జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 02:58 PM
మొక్కు తీర్చుకునేందుకు దేవతకు కనుబొమ్మలు సమర్పిస్తున్న ఆదివాసీలు Sat, Oct 26, 2024, 02:56 PM