రైతు చైతన్య సదస్సుకు రైతులు తరలి రావాలి

byసూర్య | Wed, Jun 19, 2024, 04:30 PM

వానాకాలం పంటల సాగు విధానంలో అవలంబించాల్సిన విధానాలపై జరిగే రైతు చైతన్య అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున రైతులు తరలి రావాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్య గౌడ్ అన్నారు. బుధవారం దామరగిద్ద మండలం దేశాయిపల్లి గ్రామంలో అవగాహన సదస్సు కర పత్రాలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ ఫంక్షన్ హాలులో రైతు అవగాహన సదస్సు వుంటుందని అన్నారు.


Latest News
 

పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM