ఆవుల అక్రమ రవాణ కేసు నమోదు

byసూర్య | Sun, Jun 16, 2024, 07:22 PM

నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎంను పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాంమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేయుచుండగా డీసీఎం వాహనంలో నిడమనూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి 12 ఆవులను అక్రమంగా హైదరాబాదుకు రవాణా చేయుచుండగా పట్టుబడి చేసి కేసు నమోదు చేసి, పట్టుబడిన పశువులను గోశాలకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.


Latest News
 

బీఆర్ఎస్ హయాంలో ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్న ఎర్రబెల్లి Sat, Oct 26, 2024, 06:00 PM
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఓ దండుపాళ్యం బ్యాచ్‌లా తయారైందని ఆగ్రహం Sat, Oct 26, 2024, 05:58 PM
రైతులు వ్యవసాయ ఉత్పత్తులు మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దు Sat, Oct 26, 2024, 04:17 PM
పూల మొక్కలతో సుందరీకరణ చేస్తాం Sat, Oct 26, 2024, 04:14 PM
క్యాన్సర్ నుంచి బయటపడిన సినీ నటి గౌతమ్ పక్కన కూర్చోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరాకరించారు. Sat, Oct 26, 2024, 04:13 PM