మునుగోడు రూపురేఖలు మారుస్తాం : ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

byసూర్య | Sun, Jun 16, 2024, 07:06 PM

మునుగోడు నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి మునుగోడు రుపు రేఖలను మార్చేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యక్తిగత క్యాంప్ కార్యాలయంలో శనివారం కార్యకర్తలు, అధికారులతో వేర్వేరుగా సమావేశాలను నిర్వహించారు. అధికారులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM