రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు..

byసూర్య | Sun, Jun 16, 2024, 07:04 PM

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పూలుమల్ల గ్రామంలో శనివారం రోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ మీద ప్రయాణిస్తున్న, ముగ్గురు వ్యక్తులకి గాయాలయ్యాయి. కాగ గాయపడిన బెజ్జంకి రాజు బెజ్జంకి సాయి తేజ, బెజ్జంకి శివతేజలను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM