byసూర్య | Sun, Jun 16, 2024, 07:04 PM
సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పూలుమల్ల గ్రామంలో శనివారం రోజు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ మీద ప్రయాణిస్తున్న, ముగ్గురు వ్యక్తులకి గాయాలయ్యాయి. కాగ గాయపడిన బెజ్జంకి రాజు బెజ్జంకి సాయి తేజ, బెజ్జంకి శివతేజలను ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరుపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.