గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ యువకులు

byసూర్య | Sun, Jun 16, 2024, 07:02 PM

కోదాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో కోదాడ ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో గంజాయి రవాణా చేస్తూ 11 మంది యువకులు శనివారం పట్టుబడ్డారు. వారి వద్ద నుండి నాలుగున్నర కేజీల గంజాయి , 2 ఆటోలు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ శంకరయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు యాదయ్య గోవర్ధన్ సిబ్బంది ఉన్నారు.


Latest News
 

షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం Sun, Oct 27, 2024, 12:38 PM
జన్వాడలోని ఫామ్‌హౌస్‌పై పోలీసుల రైడ్ Sun, Oct 27, 2024, 12:29 PM
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర Sun, Oct 27, 2024, 12:05 PM
దీపావళి పండుగ.. టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు Sun, Oct 27, 2024, 11:55 AM
సూర్యలంక సముద్ర తీరంలో ఇద్దరు యువకులు గల్లంతు.. Sun, Oct 27, 2024, 11:54 AM