ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న నాయకులు

byసూర్య | Fri, May 31, 2024, 12:19 PM

సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో శ్రీ శీతలమాత నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిలుముల సుహాసిని తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM