byసూర్య | Fri, May 31, 2024, 12:19 PM
సంగారెడ్డి జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలం ముచ్చర్ల గ్రామంలో శ్రీ శీతలమాత నల్ల పోచమ్మ ఆలయ వార్షికోత్సవంలో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికి శాలువతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో చిలుముల సుహాసిని తదితరులు పాల్గొన్నారు.