byసూర్య | Fri, May 31, 2024, 11:24 AM
ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజముద్రాలు మార్చడం సరైనది కాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య తీవ్రంగా ఖండించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 ఆరోగ్యారెంటీలను అమలు పరచడంలో విఫలమయ్యారని ప్రజల దృష్టిని మరలించేందుకే కొత్త సమస్యలను తెరపైకి చేస్తున్నారని విమర్శించారు.