ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజముద్రులు మార్చడం సరైనది కాదు

byసూర్య | Fri, May 31, 2024, 11:24 AM

ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాజముద్రాలు మార్చడం సరైనది కాదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండయ్య తీవ్రంగా ఖండించారు. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఆయన నివాసంలో శుక్రవారం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 ఆరోగ్యారెంటీలను అమలు పరచడంలో విఫలమయ్యారని ప్రజల దృష్టిని మరలించేందుకే కొత్త సమస్యలను తెరపైకి చేస్తున్నారని విమర్శించారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM