byసూర్య | Fri, May 31, 2024, 11:30 AM
అయోధ్యలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాకారులను సాగనంపెందుకు వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం ఉదయం 7. 30గంటలకుజెండా ఊపి ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలో ఉందని చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు.