నిషేధిత ప్లాస్టిక్ వినియోగం.. పలువురికి జరిమానాలు

byసూర్య | Wed, May 29, 2024, 06:43 PM

కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తున్న పలువురు వ్యాపారులకు మున్సిపల్ అధికారులు భారీగా జరిమానాలు విధించారు. మున్సిపల్ సానిటరీ అధికారులు గతంలో దాడులు నిర్వహించారు. వ్యాపారులకు నోటీసులు అందించిన మళ్లీ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వినియోగించడంతో జరిమానాలు వేసినట్లు సానిటరీ ఎస్సై రవీందర్ తెలిపారు. బాలాజీ రాందేవ్ స్వీట్ హోమ్ యజమానికి రూ. 20 వేలు జరిమానా విధించారు.


Latest News
 

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ Fri, Sep 20, 2024, 02:54 PM
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే Fri, Sep 20, 2024, 02:52 PM
ముందస్తు అరెస్టు చేయడం దారుణం Fri, Sep 20, 2024, 02:47 PM
రాజకీయ పార్టీల వారితో ఓటరు జాబితా అభ్యంతరముల సమావేశం Fri, Sep 20, 2024, 02:45 PM
క్రీడలతో పాటు విద్యలో రాణించాలి Fri, Sep 20, 2024, 02:30 PM