ముందస్తు అరెస్టు చేయడం దారుణం

byసూర్య | Fri, Sep 20, 2024, 02:47 PM

దేవరకొండ నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులందరూ ఈరోజు ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమానికి తరలివెళ్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి,సుభాష్, బిఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ లను పోలీసు  ముందస్తుగా అరెస్టు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ,సిఎం రేవంత్ రెడ్డి 100శాతం రుణమాఫీ చేస్తాం.
అని సగం మంది రైతులకు కూడా రుణ మాఫీ చేయకుండా రైతులను మోసం చేశాడు అని అన్నారు. రైతుల అందరికీ రుణమాఫీ చేయాలని డిమాండు చేశారు.ప్రజాభావన్ ముట్టడికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేయడం దారుణం అని అన్నారు. కాంగ్రెస్ హయంలో కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేకుండా ప్రజాస్వామ్య హక్కులను పూర్తిగా అణిచివేస్తుంది అని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూనే ఉంటాం అని పేర్కొన్నారు.


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM