పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Sep 20, 2024, 02:52 PM

దేవరకొండ పట్టణ పరిధిలో గురువారం11వ వార్డు కరుణ నగర్ కాలనీ లో ఎం జి ఎఫ్ నిధులనుంచి మంజూరు అయిన 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు మరియు 15 వార్డు లోవరద నీటి కాలువ ప్రహారిగోడ నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందుల కలుగకుండా పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈకార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యూనుస్, వైస్ చైర్మన్ రఫత్ అలీ, సీనియర్ నాయకులు హనుమంతు వెంకటేష్ గౌడ్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, కొర్రరామ్ సింగ్, నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు


Latest News
 

పారదర్శకంగా ఓటరు జాబితా.. Fri, Sep 20, 2024, 04:11 PM
ఆరోగ్యశ్రీ, ఈహెచ్‌ఎస్, జేహెచ్‌‌ఎస్ స్కీమ్‌లను పదేండ్లు భ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్ : దామోదర రాజ నర్సింహా Fri, Sep 20, 2024, 04:08 PM
మిలాద్ ఉన్ నబి ర్యాలీ సందర్భంగా బందోబస్త్ ఏర్పాట్లు పరిశీలించిన సీపీ Fri, Sep 20, 2024, 04:07 PM
అల్లంపల్లి గ్రామంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం Fri, Sep 20, 2024, 04:01 PM
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ Fri, Sep 20, 2024, 03:59 PM