byసూర్య | Tue, May 28, 2024, 07:36 PM
నకిలీ విత్తనాలు అమ్మిన అక్రమంగా రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవు అని సిపి ఎం శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం కమిషనరేట్ కార్యాలయంలో 16, 50, 000/- విలువైన 5. 5 క్వింటాళ్ల నిషేధిత (బిటి-3) నకిలీ పత్తి విత్తనాలు తరలిస్తున్న టిఎస్19టి 3447 వాహనము, నిందితులు సొల్లు పెద్దయ్య, సొల్లు హరి కుమార్ ల ను అరెస్ట్ చేసి, 18లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.