తాగునీటి సమస్యపై స్పందించిన ఎమ్యెల్యే మదన్ మోహన్

byసూర్య | Tue, May 28, 2024, 07:34 PM

నాగిరెడ్డి పేట్ మండలం గోపాల్ పేట్ టౌన్ సాయి నగర్ కాలనిలో నాలుగు రోజులుగా నీటి సమస్యతో కాలని వాసులు ఇబ్బంది పడుతున్నారని, మహిళలు మంగళవారం ఖాళీ బిందెలతో రాస్తారోకో చేపట్టారు. ఈ విషయాన్ని అమెరికాలో ఉన్న ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు మీడియా ద్వారా విషయం తెలుసుకుని, వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్యెల్యే అదేశంతో 4రోజుల్లో సరఫరా కానీ నీరు 3గంటల్లో నీటిసరఫరా మొదలైంది.


Latest News
 

దసరా పండక్కి దుమ్మురేపిన ఆర్టీసీ.. కళ్లు చెదిరేలా ఆదాయం Fri, Oct 18, 2024, 10:54 PM
మండల ఉపాధ్యాయులకు పి ఆర్ టి యు సభ్యత్వం అందజేత Fri, Oct 18, 2024, 10:51 PM
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండ Fri, Oct 18, 2024, 10:49 PM
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు Fri, Oct 18, 2024, 10:45 PM
గ్రామ సభల ద్వారానే ఇందిరమ్మ కమిటీలు వేయాలి Fri, Oct 18, 2024, 10:42 PM