ట్రాక్టర్ ఆటో ఢీ..ముగ్గురు మహిళకు తీవ్రగాయాలు

byసూర్య | Tue, May 28, 2024, 07:21 PM

ఎల్లారెడ్డి ఎమ్యెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట సోమవారం రాత్రి ట్రాక్టర్, ఆటో ఢీకొన్న సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు తగిలాయి. ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో ఉంది. కొట్టాల్ గ్రామానికి చెందిన మహిళలు గ్రామానికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, అక్కడ ఉన్న యువకులు చీకట్లో సహాయక చర్యలు చేపట్టారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

యువతులను ఎరగా వేసి..పబ్బుల్లో గబ్బు పనులు Sat, Oct 19, 2024, 07:44 PM
గుండు కొట్టించిన ఎస్సై, మనస్థాపంతో ఆత్మహత్యాయత్నం Sat, Oct 19, 2024, 07:42 PM
డ్రైవింగ్ నేర్చుకుంటుండగా చెరువులోకి దూసుకెళ్లిన కారు Sat, Oct 19, 2024, 07:40 PM
నా ఇంటి ముందుకొచ్చి చేతులు కట్టుకున్న రోజుల్ని మర్చిపోయావా హరీష్..: సీఎం రేవంత్ కౌంటర్ Sat, Oct 19, 2024, 07:38 PM
రైతు భరోసా ఎకరానికి రూ.15 వేలు ఎప్పుడిస్తారు..? Sat, Oct 19, 2024, 07:36 PM