పానికా పరేషాన్.. ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

byసూర్య | Tue, May 28, 2024, 07:20 PM

నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్ పేట్ జీపీలోని కాలనీవాసులకు నాల్గు రోజులుగా మంచినీళ్లు సరఫరా చేయడంలో అధికారులు విఫలం అయ్యారంటూ, ఆవేదన వ్యక్తం చేస్తూ ఖాళీ బిందెలతో మంగళవారం మహిళలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యతో అల్లాడుతుంటే పట్టించుకునే వారు లేరన్నారు. దాదాపు అరగంటకు పైగా ప్రధాన రహదారిపై మహిళలు రాస్తారోకో తో ట్రాఫిక్ జామ్ అయింది. అధికారులు స్పందించి తాగునీటినీ సరఫరా చేయాలంటున్నారు.


Latest News
 

ఓరి మీ దుంపలు తెగ.. హాస్టల్‌లో ఇవేం దరిద్రపు పనులు.. పైగా సాఫ్ట్‌వేర్లు Sat, Oct 19, 2024, 09:34 PM
హైదరాబాద్-గోవా ట్రైన్ టైమింగ్స్ మార్పు Sat, Oct 19, 2024, 09:32 PM
ముంచుకొస్తున్న మరో వాయుగుండం.. తెలంగాణలో 4 రోజులు వర్షాలు Sat, Oct 19, 2024, 09:31 PM
తెలంగాణలో కొత్త రైల్వే లైన్.. ఈ జిల్లాల మధ్యే, గెజిట్ నోటిఫికేషన్ విడుదల Sat, Oct 19, 2024, 09:29 PM
తెలంగాణ యువ వ్యాపారవేత్తకు అరుదైన గౌరవం.. ప్రతిష్ఠాత్మక అవార్డు కైవసం Sat, Oct 19, 2024, 09:26 PM