రసీదు లేకుండా వసూళ్లు

byసూర్య | Tue, May 28, 2024, 06:32 PM

కోదాడలో పశువుల సంత సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రసీదు లేకుండా అక్రమ వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేంటని అడిగిన వారిపై దౌర్జన్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పాలక వర్గం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారి అక్రమ వసూళ్లకు అడ్డులేదంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోదాడ ప్రజలు కోరుతున్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM