కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ వినతిపత్రం

byసూర్య | Tue, May 28, 2024, 06:33 PM

గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతానాలు తక్షణమే ఇవ్వాలని కోరుతూ మంగళవారం ఏఐటియుసి అధ్వర్యంలో దేవరకొండ ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఐదారు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దేవేందర్ రెడ్డి, రామస్వామి, నాయకులు వెంకటేశ్వర్లు, వెంకట్రాములు, మల్లయ్య, కార్మికులు, పాల్గొన్నారు.


Latest News
 

గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM
మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్ Mon, Oct 21, 2024, 07:34 PM