మృతుల కుటుంబాలకు.. అండగా ముదిరాజ్ యూత్

byసూర్య | Mon, Oct 21, 2024, 07:34 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన బత్తిని సాయి, ఏనుగుల ఐలయ్య ఇటీవల చనిపోగా, ముదిరాజ్ యువసేన సభ్యులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేశారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ యువసేన యూత్ అధ్యక్షుడు మామిడి శ్రీనివాస్ మట్లాడుతూ, మల్లాపూర్ గ్రామస్తులకు ఆపత్కాలంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు. డైరెక్టర్లు గాండ్ల కుమారస్వామి, పల్లె సాయి, మారుతి సంఘ సభ్యులు మామిడి భిక్షపతి, మామిడి అనిల్, పాశం అనిల్, మామిడి వంశీ, పాశం సంతోష్, బోళ్ల అంజి తదితరులు ఉన్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM