byసూర్య | Tue, May 28, 2024, 06:29 PM
హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామంలో విషాద చోటుచేసుకుంది. కొడుకు మృతిని తట్టుకోలేక తల్లి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం చోటుచేసుకుంది. ఏఎస్ఐ బలరాం రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ఆత్కూరి అనంతరావమ్మ భర్తతో విడిపోయి కుమారుడితో కలిసి జీవిస్తుంది. ఇటీవల కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మనోవేదనకు గురై అనంతరావమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఆమె చెల్లెలు రేణుక ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.