జాతీయ అవార్డు అందుకోనున్న కిషన్ నాయక్

byసూర్య | Tue, May 28, 2024, 06:28 PM

నల్గొండ జిల్లా డిండి మండలం కొత్తతండాకు చెందిన ఎఫ్ డబ్ల్యూఓ ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ బహుజన సాహితి అకాడమీ సేవ రత్న జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. బహుజన సాహితి అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్, బిఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా సోమవారం హైదారాబాద్ లో అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందుకున్నారు. కాగా జూన్ 10న పూనేలో కిషన్ నాయక్ అవార్డు అందుకోనున్నారు.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM