ప్రజాభవన్ పరిసరాల్లో హై అలెర్ట్

byసూర్య | Tue, May 28, 2024, 03:14 PM

బేగంపేట్ లోని ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన విషయం తెలిసిందే. మరికాసేపట్లో ప్రజాభవన్ పేలి పోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఓ అగంతకుడు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపడుతున్నారు. ఫోన్ చేసిన వ్యక్తికి సంభందించిన వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రజాభవాన్ హై అలెర్ట్ కొనసాగుతోంది.


Latest News
 

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. పవిత్రమైన ఆలయంలో అలా చేసినందుకే Mon, Oct 21, 2024, 10:13 PM
క్రస్ట్ గేట్‌లో ఇరుక్కున్న భారీ కొండచిలువ.. ఇలాంటి స్నేక్ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటివరకూ చూసుండరు Mon, Oct 21, 2024, 10:11 PM
తెలంగాణవాసులకు బిగ్ షాక్.. విద్యుత్ ఛార్జీల పెంపు Mon, Oct 21, 2024, 10:10 PM
ప్రభుత్వ బ్యాంక్ హెచ్చరిక.. వారికి 5 రోజులే గడువు.. అలా చేస్తేనే ఖాతాలోకి డబ్బులు Mon, Oct 21, 2024, 09:58 PM
తెలంగాణ పోలీసులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అంతర్జాతీయ ప్రమాణాలతో.. ఉత్తర్వులు జారీ Mon, Oct 21, 2024, 09:56 PM