ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల వద్ద బారులు తీరిన రైతులు

byసూర్య | Tue, May 28, 2024, 02:41 PM

దుబ్బాక మండల కేంద్రంలోని ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. జీలుగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. రైతులకు సరిపడా విత్తనాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎండను కూడా లెక్క చేయకుండా రైతులు క్యూలో నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికైనా రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.


Latest News
 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడు మారు గంగారెడ్డి దారుణ హత్య Tue, Oct 22, 2024, 11:43 AM
ప్రతీ ఒక్కరూ మంచి ఆలోచన విధానాన్ని అలవర్చుకోవాలి Tue, Oct 22, 2024, 11:38 AM
మంత్రి కోమటిరెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం Tue, Oct 22, 2024, 10:55 AM
హోటల్‌లో కుక్క వెంటపడటంతో మూడో అంతస్తు నుంచి పడి యువకుడు మృతి Tue, Oct 22, 2024, 10:47 AM
నేడు హాన్ నదిని సందర్శించనున్న తెలంగాణ మంత్రుల బృందం Tue, Oct 22, 2024, 10:26 AM