జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో సీఎండీ ముషారఫ్

byసూర్య | Sun, May 26, 2024, 10:47 AM

టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ తొలిసారి శనివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల 1104 యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, తదితరులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఎత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM