బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం

byసూర్య | Wed, May 22, 2024, 03:16 PM

సికింద్రాబాద్ తూకారం గేట్ పీఎస్ పరిధిలో బాలిక(16)పై అత్యాచారం చేసిన ర్యాపిడో డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తుకారాం గేట్ పీఎస్ పరిధిలో నివాసం ఉండే బాలిక తరచూ ఫోన్ లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించడంతో ఇంట్లో నుంచి పారిపోయింది .ఈ సమయంలో బాలికకు పరిచయమైన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డి(28) మాయమాటలు చెప్పి తన బైక్ పై కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.అక్కడ ఓ రూమ్ తీసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి పారిపోయాడు.ఇంటికి చేరుకున్న బాలికను నిలదీయగా జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి సీసీ ఫ్యూటేజిని పరిశీలించి నిందితుడు హబ్సిగూడకు చెందిన ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిగా గుర్తించారు. అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.


Latest News
 

తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్.. పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ Mon, Sep 16, 2024, 10:09 PM
రాజీవ్ గాంధీ లేకపోతే సిద్ధిపేట రైల్వే స్టేషన్‌లో ఛాయ్, సమోస అమ్ముకునేటోనివి: రేవంత్ రెడ్డి Mon, Sep 16, 2024, 10:05 PM
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించాలన్న ఈటల Mon, Sep 16, 2024, 09:58 PM
హైదరాబాద్‌లో లక్ష గణపతి విగ్రహాల నిమజ్జనం.. ఆమ్రపాలి కీలక సూచనలు Mon, Sep 16, 2024, 09:49 PM
కళ్లుచెదిరిపోయేలా ఖైరతాబాద్ గణేషుడి ఆదాయం. Mon, Sep 16, 2024, 09:45 PM