byసూర్య | Wed, May 01, 2024, 11:16 AM
నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు జంగు నాయక్ కుమార్తె అనుశ్రీ మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10/ 10 జిపిఎ పొందిన సందర్భంగా, బుధవారం ఆ సంఘం నాయకులు అను శ్రీని అభినందించారు. పిఆర్. టియు నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.