విద్యార్థిని అభినందించిన ఉపాధ్యాయ సంఘం

byసూర్య | Wed, May 01, 2024, 11:16 AM

నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ మండలం పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు జంగు నాయక్ కుమార్తె అనుశ్రీ మంగళవారం విడుదల చేసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 10/ 10 జిపిఎ పొందిన సందర్భంగా, బుధవారం ఆ సంఘం నాయకులు అను శ్రీని అభినందించారు. పిఆర్. టియు నాగర్ కర్నూల్ జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.


Latest News
 

ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని Tue, May 21, 2024, 09:26 PM
శ్రీ సిద్ధరామేశ్వర గోశాలకు గడ్డి వితరణ Tue, May 21, 2024, 09:24 PM
ఉపాధిహామీ పనులను పరిశీలించిన పిఆర్డీ డిప్యూటీ కమిషనర్ Tue, May 21, 2024, 09:22 PM
పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చూపించిన కృషి ఎనలేనిది.. Tue, May 21, 2024, 09:20 PM
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి దుర్మరణం Tue, May 21, 2024, 09:18 PM