నేడు సత్తుపల్లిలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి

byసూర్య | Sun, Apr 28, 2024, 09:55 AM

సత్తుపల్లి లో నేడు ఆదివారం ఇద్దరు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాము సాయం రఘురామిరెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్స్ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆ పార్టీ సత్తుపల్లి నాయకులు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయవంతం చేయాలని నాయకులు కోరారు.


Latest News
 

కవితే సూత్రధారి, పాత్రధారి.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ ఛార్జిషీట్ Fri, May 10, 2024, 10:33 PM
అదిరిపోయే ఆఫర్ ప్రకటించిన 'వండర్‌లా'.. ఆ 3 రోజులపాటు వాళ్లందరికీ డిస్కౌంట్ Fri, May 10, 2024, 09:08 PM
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి స్పెషల్ ట్రైన్స్, పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 09:04 PM
'జేబులో రూ.150తో హైదరాబాద్ వచ్చా'.. పొలిటికల్ జర్నీపై సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Fri, May 10, 2024, 08:59 PM
తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు Fri, May 10, 2024, 08:55 PM