byసూర్య | Sun, Apr 28, 2024, 09:55 AM
సత్తుపల్లి లో నేడు ఆదివారం ఇద్దరు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాము సాయం రఘురామిరెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు రోడ్స్ నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారని ఆ పార్టీ సత్తుపల్లి నాయకులు ఓ ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయవంతం చేయాలని నాయకులు కోరారు.