byసూర్య | Wed, Apr 24, 2024, 01:49 PM
ఇంటర్ సెకండియర్ ఫలితాలలో 64. 75 శాతంతో రాష్ట్రంలో వనపర్తి 20 వ స్థానంలో నిలిచింది. 4888 మందికి 3165 మంది పాసయ్యారు. 64. 21% తో మహబూబ్ నగర్ 22 వ స్థానంలో నిలిచింది. 7909 కి 5078 మంది పాసయ్యారు. 62. 82%తో గద్వాల 23వ స్థానంలో నిలిచింది. 2948 మందికి 1852 మంది పాసయ్యారు. 59. 06%తో నాగర్ కర్నూల్ 32 వస్థానంలో నిలిచింది. 49423 కి 2918 53. 81% నారాయణపేట 34 వస్థానంలో నిలిచింది. 3386 మందికి 1822 మంది పాసయ్యారు.