ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా

byసూర్య | Wed, Apr 24, 2024, 01:52 PM

నిర్మల్ జిల్లా భైంసాలో నీటి కోసం ప్రజలు రొడెక్కారు. బుధవారం కిసాన్ గల్లీ వసూలు ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా చేపట్టారు. రెండు వారాలుగా నీటి సరఫరా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్, మున్సిపల్ సిబ్బంది దృష్టికి సమస్యను తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేస్తామని హెచ్చరించారు.


Latest News
 

పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం Mon, May 06, 2024, 03:38 PM
రేపు కామారెడ్డిలో కేసీఆర్ కార్నర్ మీటింగ్ Mon, May 06, 2024, 03:33 PM
ఎంపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన నాయకులు Mon, May 06, 2024, 03:29 PM
కలెక్టర్ కార్యాలయంలో అఖిలపక్షం వినతి Mon, May 06, 2024, 03:25 PM
డీకే అరుణ గెలుపు పాలమూరుకు ఎంతో ముఖ్యం Mon, May 06, 2024, 03:22 PM