వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:43 PM

సంగారెడ్డి జిల్లాలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వ వేసవి సెలవులు ప్రకటించిందని, వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. తిరిగి పాఠశాలల జూన్ 12న పున ప్రారంభమవుతాయని చెప్పారు.


Latest News
 

కేశవపట్నంలో కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రచారం Mon, May 06, 2024, 03:54 PM
బాన్సువాడలో విస్తృత ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు Mon, May 06, 2024, 03:52 PM
ఎమ్మెల్యే సమక్షంలో భారీగా చేరిన బిఆర్ఎస్ కార్యకర్తలు Mon, May 06, 2024, 03:51 PM
దళిత బంధు పేరుతో బిఆర్ఎస్ నాయకులు డబ్బులు దండుకున్నారు Mon, May 06, 2024, 03:44 PM
ఎమ్యెల్యే సమక్షంలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరికలు Mon, May 06, 2024, 03:42 PM