పిచ్చి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM

కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కృష్ణపల్లి గ్రామపంచాయతీ ఉంద్రీగాం గ్రామంలో పిచ్చి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఇంటి ఆవరణలో పిల్లలతో ఆడుకుంటున్న సమయంలో సాయి తేజ బాలుడిపై పిచ్చి కుక్కలు దాడి చేయడంతో బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు బాలున్ని ఆస్పత్రికి తరలించారు. గ్రామ పంచాయతీ అధికారులు పిచ్చి కుక్కల బెడద నుండి తమను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM