ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ఏసీబీ దాడులు

byసూర్య | Wed, Apr 24, 2024, 01:41 PM

బొల్లారంలోని ట్రాన్స్‌కో ఉద్యోగి ఇంట్లో ACB అధికారులు సోదాలు చేపట్టారు. రూ.34లక్షలు, 20తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. విద్యుత్ శాఖలో AEగా పని చేస్తున్న అనిల్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఫిర్యాదుతో దాడులు నిర్వహించారు. అనిల్ రెడ్డి నివాసంలో కోటి రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. అతడి బంధువుల ఇండ్లలో సైతం అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో రూ.12 వేలు లంచం తీసుకుంటూ అనిల్‌ పట్టుబడ్డాడు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM